VZM: కురుపాం మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయి, చలి తీవ్రంగా పెరిగింది. దీంతో చలి తీవ్రత ఒక్కసారి పెరగడంతో చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక పేషెంట్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులు చలి తీవ్రత నేపథ్యంలో చిన్నారులు, వృద్దులు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.