అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ పంపిణీ కార్యక్రమం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని లబ్ధిదారులకు సహకరించాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. అలాగే కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు.