కర్నూలు: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామ వైసీపీ నాయకులు చిన్న వీరేష్, యోహాను, చాకలి పెద్ద నారాయణ, ఉసేని, ఇస్సాక్ శుక్రవారం పోలీసు స్టేషన్లో కొత్త ఎస్ఐ మారుతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐ మారుతికి శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. చిన్నతుంబళం గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల జీవన పరిస్థితులను వివరించారు. శాంతిభద్రతలకు సహకారించాలని ఎస్ఐ కోరారు.