ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని స్థానిక గార్లపేట రోడ్లో ఉన్న ఎస్సీ-2 హాస్టల్ ఆధునీకరణ పనులను మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ గృహాలకు అధిక నిధులు కేటాయించామన్నారు.