PPM: జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.