NDL: చంద్రగ్రహణం సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని ఇవాళ ఉదయం 6 గంటలకు ఉభయ దేవాలయాల ద్వారాలు వేసి, రాత్రి 7.30 గంటలకు తెరవను న్నట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. సంప్రోక్షణ నిర్వహించి రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు.