ATP: రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త రామాంజనేయులును మాజీ ఎంపీ తలారి రంగయ్య పరామర్శించారు. బ్రహ్మసముద్రం మండలం జింకలదొడ్డి గ్రామానికి చెందిన బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.