మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కొనకల మెట్ల మండలం పెదారికట్ట గ్రామానికి చెందిన అంబటి అనిల్, అతని 5 నెలల కుమారుడు బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. స్వగ్రామమైన పెదారికట్టకు తన కుమారుడికి బారసాల చేసేందుకు వస్తుండగా బస్సులో అగ్నికి ఆహుతి అయ్యాడని అనిల్, చిన్నారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.