CTR: నిండ్ర మండలం కొత్త ఆరూరులో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.2.30 లక్షల వ్యయంతో నిర్మించిన నాగయ్యకు చెందిన పశువుల షెడ్ను ప్రారంభించారు. నెట్టేరి గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులలో పాల్గొన్నారు.