E.G: గోపాలపురం మండలం గోపవరం గ్రామానికి చెందిన సత్య సాయి అనే విద్యార్థిని చదువుకు MLA మద్దిపాటి వెంకటరాజు భరోసా ఇచ్చారు. తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె కాలేజీ ఫీజు కోసం దాతలు అందించిన రూ. 50 వేలను ఆదివారం అందజేశారు. సహాయం చేసిన హుకుంపేట హోతా రాజా, వేము వెంకట సుభాషిణిలను ఎమ్మెల్యే అభినందించారు.