ELR: ఉంగుటూరు మండలంలో ఇంటి పన్ను, కుళాయి పన్నులు వసూళ్లను పంచాయితీ అభివృద్ధి అధికారులు వేగవంతమయ్యాయని డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు అన్నారు. శనివారం ఆయన ఉంగుటూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వసూలు చేస్తున్న ఇంటి పన్ను, కుళాయి పన్నును పరిశీలించారు. ఇంటి పనులను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.