ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 14వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు జిల్లా వ్యాప్తంగా 33 బెంచీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆదివారం తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ నందు జిల్లా వ్యాప్తంగా కేసులను రాజీ చేయడం జరిగిందన్నారు. 5616 కేసులు మరియు 87 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారించబడ్డాయని తెలిపారు.