W.G: పోలవరం ఏటిగట్టు సెంటర్ బస్టాండ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి కూటమి పార్టీ నేతలు శంకుస్థాపన చేశారు. మరుగుదొడ్లు లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమైంది.