W.G: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నరసాపురం నూతన డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేద శుక్రవారం మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందజేశారు. గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపాలని డీఎస్పీకి మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.