కృష్ణా: సీఎం జగన్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న కల్తీ మద్యం తయారీ, విక్రయాలపై నిరసనగా పామర్రు వైసీపీ శ్రేణులు శాంతియుతంగా సోమవారం నిరసన చేపట్టారు. మొవ్వ మండలంలోని మొవ్వ గ్రామంలో గల డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ సీఐకు వినతిపత్రం అందజేశారు.