GNTR: తెనాలి గాంధీ చౌక్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.