EG: ఉండ్రాజవరం మండలం తాడిపర్రు జడ్పీ హైస్కూల్లో 10th క్లాస్ బ్యాచ్ ఫేర్వెల్ కార్యక్రమం హెచ్ఎం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సుమారు 60 విద్యార్థులకు ఉపాధ్యాయులు వీడ్కోలు పలికారు. మార్చి 16 నుంచి జరగబోయే పరీక్షలకు ప్రతి ఒక్కరూ కష్టపడి విజయం సాధించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. జిల్లా కిషన్ మోర్చా సంయుక్త కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ పాల్గొన్నారు.