ELR: విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులోని శనివారపుపేట జడ్పీ హైస్కూల్ 40 వసంతాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… విద్య, వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.