ATP: కడపలో ముస్లిం మైనారిటీ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం సాయంకాలం జరుగునున్న బహిరంగ సభకు ఆదివారం గుత్తి పట్టణంలో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ముస్లిం మైనారిటీ మత పెద్దలు, మసీదుల ముతవల్లిలు భారీగా తరలి వెళ్లారు. కమిటీ సభ్యులు జిలాన్, రఫిక్ మాట్లాడుతూ కడపలో ముస్లిం మైనారిటీ సమస్యల కోసం జరుగుతున్న బహిరంగ సభకు తరలి వెళ్లారన్నారు.