PLD: వినుకొండ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన పీ-4 నూతన కార్యాలయాన్ని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు.