VZM: రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జరగనుంది. స్మృతి వనంలో ఉదయం 7.45 గంటలకు జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో “స్మృతి పరేడ్” నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా పోలీసు అమరవీరుల త్యాగాలను కొనియాడి, నివాళులు అర్పించనున్నారు.