CTR: SR.పురం మండలం టీడీపీ అధ్యక్షుడిగా గంధమనేని జయశంకర్ నాయుడు మరోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గంధమనేని జయశంకర్ నాయుడు పార్టీ ఏర్పడిన నుంచి ఎన్నో సేవలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్య కర్తలు, నాయకులను కలుపుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.