AKP: నాతవరం మండలం ఎం.బెన్నవరం సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఏ.కూర్మారావు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు, మూమెంట్ రిజిస్ట్రర్ను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు తక్షణ సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.