SKLM: కవిటి మండలం బి.గొనపపుట్టుగ గ్రామానికి చెందిన పిరియా చలపతిరావు కళా రంగంలో విశేష సేవలందించినందుకు కళా రత్న అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం ఉగాది వేడుకల్లో భాగంగా విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు ‘కళా రత్న’ అవార్డును ఆయనకు అందించి, సత్కరించారు.