E.G: ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మంగళవారం సానా సతీష్ను కలిశారు. ఆయనను రాజ్యసభ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేయడంతో వారు సతీష్కు అభినందనలు తెలియజేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారని, తగిన గుర్తింపు లభించిందని అన్నారు. ఆయన మరింత ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఎమ్మెల్యే అన్నారు.