E.G: సారథ్యం యాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కు జిల్లా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, వీర వీరాంజనేయలు కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున ఘన స్వాగతం పలికారు. మాధవ్ సారథ్యం యాత్ర లో బాగంగా సోమవారం రాజమండ్రి లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.