మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని AITUC జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ పిలుపునిచ్చారు. బుధవారం మార్కాపురం సీపీఐ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. రాజమండ్రిలో ఈ నెల 16, 17, 18వ తేదీలలో జరగనున్నాయన్నారు. రూ. 26వేలు అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.