KRNL: పెద్దకడబూరులోని RTC బస్టాండ్ ఆవరణలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా ట్రంప్ ఫొటోను దగ్ధం చేశారు. ట్రంప్ నిరంకుశ ధోరణి నశించాలని నినాదాలు చేశారు. ట్రంప్ విధిస్తున్న సుంకాల మూలగా దేశంలో పలు వర్గాలపై ప్రభావం చూపుతుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నేతలు తిక్కన్న పాల్గొన్నారు.