SKLM: తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ PACS డైరెక్టర్ పైడి మురళీ మోహన్ తీవ్ర ఖండించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.