TPT: పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. 10వ తరగతి పాసైన వారు, చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పిల్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వీ కుమార్ తెలిపారు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 4 వరకు ఉందన్నారు. OC/BC అభ్యర్థులకు రూ.400, SC/SC వారికి రూ. 100 వరకు ఫీజు చెల్లించాలన్నారు.