ATP: రాష్ట్రవ్యాప్త గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో 5,403 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అందులో భాగంగా నేడు తాడిపత్రిలో జరగనున్న ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొననున్నారు. 3,099 హౌసింగ్, 2,304 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు.