E.G: రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ నిడదవోలు విచ్చేశారు. మంత్రిని ఎమ్మెల్యే, పర్యాటక, సాంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆత్మీయంగా పలకరించారు. ముందుగా పుష్ప గుచ్చం అందచేసి ఘన స్వాగతం పలికారు. ఒకే చోట జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు కలవడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.