PLD: మీడియా ప్రతినిధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఈ శిబిరం రేపు ఉదయం 9 గంటలకు నరసరావుపేటలోని యూపీహెచ్సీ బాబాపేటలో నిర్వహించనున్నారని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.