TPT: శ్రీకాళహస్తిలోని శీతాలాంబ గుడి వద్ద ఈనెల 21వ తేదీన మార్కెట్ యార్డు అటెండర్ బాలకృష్ణపై దాడి జరిగింది. ఐదు మంది దాడికి ప్రయత్నించగా వారిలో ముని జయ కృష్ణ ప్రసాద్, హిదాయత్ గతంలో అరెస్టు చేశారు. మిగతా ముగ్గురు మహేశ్, సోమశేఖర్, నాగరాజును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బైకు స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.