E.G: తాళ్లపూడిలో కరిబండి సుబ్బారావు మెమోరియల్ డిగ్రీ కాలేజీలో సోమవారం జరిగిన జాబ్ మేళాలో కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.