KNL: కల్లూరు అర్బన్ పరిధిలోని స్టాంటన్ సెంచినరీ బాప్టిస్ట్ చర్చిలో గురువారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో అక్కిని హనుమంతు రెడ్డి ఆధ్వర్యంలో పాస్టర్లకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ఇలాంటి సేవా కార్యక్రమాల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.