GNTR: చిత్తూరు జిల్లా వీ. కోటలో ఓ విలేకరు జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెనాలిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు సంయుక్తంగా నిరసన ప్రదర్శించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ MRO వినతిపత్రం అందజేశారు.