ప్రకాశం: పామూరు మండలం పడమర కట్టకిందపల్లి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఇవాళ యూరియాను రైతులకు పంపిణి చేశారు. కనిగిరి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ యారవ రమాశ్రీనివాస్ మాట్లాడుతూ.. యూరియా పై వైసీపీ చేస్తున్నఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని రైతులకి తగినంత యూరియా అందుబాటులో ఉందని, ఎవరు ఇబ్బందులు పడకుండా యురియా అందజేస్తామని తెలిపారు.