VZM: గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో గురువారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గజపతినగరం జడ్పీటీసీ గార తవుడు మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావులు గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇందులో వైసీపీ నేతలు బెల్లాన త్రినాధరావు, లక్ష్మనాయుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు.