VZM: కొత్తవలస మండలం దెందేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 14 సవంత్సరాల బాల, బాలికల కొరకు డివిజన్ స్థాయి వాలీబాల్ క్రీడా ఎంపికలు గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పాల్గొన్నారు.