అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలను అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే వారితో మాట్లాడారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.