KRNL: కారుణ్య నియామకాల కింద 50 మంది అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. శనివారం కర్నూలు జిల్లా కలెక్టర్ పీ. రంజిత్ బాషా కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. గ్రామ వార్డు సచివాలయాలు పంచాయతీ మహిళా పోలీస్, రెవెన్యూ శాఖలలో వివిధ పోస్టులకు నియామకాలు జరిగాయని, వారి కెరీర్ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.