VZM: గుర్ల మండలం కెల్లగ్రామ సచివాలయాన్ని చీపురుపల్లి డీడీవో హేమ సుందర్ రావు శనివారం సందర్శించారు. ఇంటి పన్ను వసూళ్లు, కుటుంబ సర్వేపై సమీక్షించి వెంటనే పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి సాధించాలని సూచించారు.