AKP: ఏపీ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా ఆర్ఎస్ అప్పారావు ఉపాధ్యక్షుడిగా ఐ శ్రీను, కార్యదర్శిగా సిహెచ్ ఉమా మహేష్, సంయుక్త కార్యదర్శులుగా పి.రవి ప్రసాద్, జగన్నాథం ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎస్ మోహన్, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా ఎం ప్రశాంత్ సాయిని ఎన్నుకున్నారు.