GNTR: కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో తెనాలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తునిశివకుమార్, నాయకులు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.