KRNL: సోమవారం శిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల పెట్రోల్ బంకు సమీపంలో నేషనల్ హైవేపై ఇన్నోవా కారు టైరు పగిలి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.