PLD: మే 1 నుంచి 30 వరకు ఇంటింటా ఇళ్లగణన నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో స్వర్ణ తెలిపారు. ఏప్రిల్ 15–30 మధ్య సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఆన్లైన్ విధానం కూడా అందుబాటులో ఉందన్నారు. ముప్పాళ్ల మండలంలో కార్యక్రమాన్ని శివప్రసాద్ పర్యవేక్షిస్తూ, సిబ్బంది క్లస్టర్ల వారీగా ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించాలని సూచించారు.