నెల్లూరు: మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకుని మంగళవారం తెల్లవారుజామున చనిపోయాడు. వ్యక్తి వయసు సుమారు 75 సంవత్సరాలు ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని చని పోయాడా లేక ప్రమాదవశాత్తు రైలు నుండి బడి చనిపోయాడా అన్నది తెలియాల్సి ఉంది.