KDP: మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనపై మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పందిస్తూ, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. హార్ట్ సమస్యల కారణంగా అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. పరీక్షల విధానంపై అనుమానాలు ఉన్నాయని, విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.