W.G: అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఫైర్ అధికారి ఐ. అజయ్కుమార్ అన్నారు. తణుకులోని సాయిశ్వేత ఆసుపత్రిలో శనివారం వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు రోగులను అత్యవసర మార్గాల్లో తరలించే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు.